by సూర్య | Thu, Jan 16, 2020, 05:10 PM
దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ నిన్న విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా సరికొత్త రికార్డులను కొల్లగొడుతోంది. ఈ సినిమా పలు ప్రాంతాల్లో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. అంతేకాకుండా చాలాచోట్ల బ్రేక్ ఈవెన్ కూడా అందుకుంది.
ప్రాంతాల వారీగా షేర్ కలెక్షన్స్ -
నైజాం - రూ.22.5 కోట్లు(నాన్ బాహుబలి రికార్డ్)
ఉత్తరాంధ్ర - రూ.10.05 కోట్లు( బ్రేక్ ఈవెన్)
సీడెడ్ - రూ.9.75 కోట్లు
గుంటూరు - రూ.7.19 కోట్లు(బ్రేక్ ఈవెన్)
ఈస్ట్ గోదావరి - రూ.6.22 కోట్లు (బ్రేక్ ఈవెన్, నాన్ బాహుబలి రికార్డ్)
కృష్ణా - రూ. 5.55 కోట్లు
వెస్ట్ గోదావరి - రూ. 4.54 కోట్లు(ఆల్ టైమ్ రికార్డ్)
నెల్లూరు - రూ.2.42కోట్లు (బ్రేక్ ఈవెన్, నాన్ బాహుబలి రికార్డ్)
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 రోజుల టోటల్ షేర్ - రూ. 68.22 కోట్లు
Latest News