టాలీవుడ్ పై మండిపడ్డ ఏపీ మంత్రి

by సూర్య | Mon, Jan 13, 2020, 05:11 PM

సిని పరిశ్రమపై మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. సినిమాల్లో రాయలసీమ వారిని ఫ్యాక్షనిస్టులుగా.. ఉత్తరాంధ్ర వాళ్లను కామెడియన్లుగా చూపిస్తున్నారని అగ్రహాం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కవాతు చేయాల్సింది విజయవాడలో కాదని.. రాజధాని భూములు తీసుకుని అభివృద్ధి చేయనందుకు చంద్రబాబు ఇంటి వద్ద కవాతు చేయాలని మంత్రి అవంతి సూచించారు. వెనకబడిన ప్రాంతమైన విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తూంటే చంద్రబాబు ఓర్చుకోలేక పోతున్నారని అవంతి విమర్శించారు. రాజధాని రైతులకు ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతామని మంత్రి అవంతి స్పష్టం చేశారు.

Latest News
 
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM