సహస యాత్ర చేస్తున్న ఉపాసన కొణిదెల!

by సూర్య | Sat, Jan 11, 2020, 04:14 PM

హిమాలయాలలో ఉపాసన కొణిదెల సహస యాత్ర చేస్తున్నారు. ఆమె గడ్డ కట్టించే చలిలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు కి చేరుకోవడంతో పాటు, ముక్తినాద్ టెంపుల్ మరియు పశుపతి నాధ్ టెంపుల్ సందర్శన తరువాత రెండు రోజులలో తిరిగి ఇంటికి చేరుకోనున్నారట. ఈ విషయాన్ని ఉపాసన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. నూతన సంవత్సరాన్ని ఉన్నతంగా మొదలుపెట్టాలనుకుంటున్న ఆమె ఈ సాహస యాత్రకు వెళ్లారట. మండే ఎండా కాలం లోనే ఎముకలు కొరికే చలి వుండే హిమాలయాలను వింటర్ లో సందర్శించడం నిజంగా సాహసోపేతం అనాలి. 






 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM