by సూర్య | Fri, Jan 10, 2020, 05:00 PM
వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్-రష్మిక మందన్నజంటగా తెరకెక్కుతున్న 'భీష్మ' అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇక ఈ సినిమా టీజర్ ను ఈనెల 12న ఉదయం 10 గంటలకు విడుదలచేయనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న విడుదలకానుంది.
Latest News