కేరళలో కొత్త రికార్డును క్రియేట్ చేయనున్న ‘సరిలేరు నీకెవ్వరు’!

by సూర్య | Fri, Jan 10, 2020, 02:28 PM

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న  ‘సరిలేరు నీకెవ్వరు’ రేపు విడుదల కానుది.  ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇందులో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించగా విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ' లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా కేరళలో కొత్త రికార్డును క్రియేట్ చేయనుంది. అదేంటంటే.. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను 30 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారట. ఓ తెలుగు సినిమా ఇన్ని థియేటర్స్‌లో విడుదల కావడం ఇదే ప్రథమం.

Latest News
 
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM
'మా నాన్న సూపర్ హీరో' విడుదల అప్పుడేనా? Thu, Apr 18, 2024, 07:11 PM
50 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసిన 'వర్షంగల్కు శేషం' Thu, Apr 18, 2024, 07:10 PM