హిమాల‌యాల్లో... గుర్రంపై ర‌జ‌నీ స్వారీ

by సూర్య | Sun, Oct 13, 2019, 11:29 PM

మేకప్ తీసేస్తే  ఓ సాదా సీదా మనిషిలా మంచితనంతో మూర్తీభవించిన ఉన్నతమైన వ్యక్తి ర‌జ‌నీ కాంత్‌. త‌ను సూపర్ స్టార్ అయిన‌ప్ప‌టికీ  ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అందుకు ఏడాదికి ఒకసారి సమయం దొరికినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లి ప్రశాంతంగా దైవారాధన చేసుకొని చుట్టూ ఉన్న పరిసరాల్ని చూసుకొని తీరిగ్గా వస్తారు. ఇందులో భాగంగా రజినీకాంత్ 10 రోజులు హిమాలయాలకు వెళ్లిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న గుర్రం మీద ప్ర‌యాణిస్తున్న ఫోటోలు నెట్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. 


 


 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM