by సూర్య | Fri, Oct 11, 2019, 02:53 AM
తెలుగులో విజయం సాధించిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రాన్ని తమిళంలో రోహిన్ వెంకటేశ్ దర్శకత్వంలో ‘పెట్రోమాక్స్’గా తెరకెక్కుతోంది. . తమన్నా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించగా. ప్రేమ్, మునీష్కాంత్, సత్యన్, కాళివెంకట్, మైమ్ గోపీలు ఇతరులు నటించారు. ఈ చిత్ర విశేషాలు వివరించేందుకు ఈ సినిమా యూనిట్ ప్రసాద్ ల్యాబ్లో విలేకరుల సమావేశం నిర్వహించింది.. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. ‘ఆనందో బ్రహ్మ’ చిత్రాన్ని చూసినప్పుడు ఇది తప్పకుండా తమిళ ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మాను. ఆ నమ్మకంతోనే తమిళంలో నటించా. సినిమా చాలా బాగా తెరకెక్కించిన దర్శకుడికి కృతజ్ఞతలు చెప్పింది. ఇందులో నేను హీరోయిన్ని కాదు సత్యన్, మునీష్కాంత్ మాదిరిగా నేను కూడా ఓ పాత్ర పోషించానంతేనని, బాహుబలి, సైరా వంటి చిత్రాల లాగా నాకు ఇచ్చిన పాత్రను పోషించానని చెప్పింది. కేవలం చ్చింది. బృందం మొత్తం ఈ సినిమాకు కోసం బాగా శ్రమించింది
సినిమా మొత్తాన్ని 32 రోజుల్లో దర్శకుడు రోహిన్ పూర్తిచేసి ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక జిబ్రాన్ . ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తమిళంలో హర్రర్ కామెడీ చిత్రాలు చాలా వచ్చాయి. ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని’ చెప్పారు.
Latest News