గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన‌ సాయిపల్లవి

by సూర్య | Thu, Oct 10, 2019, 02:01 PM

హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను సినీ నటి సాయిపల్లవి స్వీకరించారు. దీనిలో భాగంగా సాయిపల్లవి మొక్కలు నాటారు. భూగోళంలో వాయు కాలుష్యం పెరుగుతుందని, దానికి మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైన ఉందని, ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని, దానికి ఇదే మంచి తరుణమని ఈ సందర్భంగా ట్విట్‌ చేశారు. తనకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరిన వరుణ్‌తేజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను కూడా సమంతా, రాణా దగ్గుబాటికి మొక్కలు నాటాలని నామినేట్‌ చేసినట్లు ట్విట్‌లో పేర్కొన్నారు.


 


 

Latest News
 
'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 03:27 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 03:25 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Thu, Apr 25, 2024, 03:21 PM
'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగల్ రిలీజ్ అప్పుడేనా? Thu, Apr 25, 2024, 03:18 PM
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న 'కృష్ణమ్మ' టీమ్ Thu, Apr 25, 2024, 03:13 PM