ఈ ఇద్దరు హీరోలతో ఇక నటించను: నయనతార

by సూర్య | Tue, Mar 10, 2026, 12:12 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుందని, ఒక సినిమాతో సక్సెస్ సాధిస్తే సరిపోదని, ఎప్పుడూ సక్సెస్ అవ్వాలని నటి నయనతార అన్నారు. ఇటీవల చిరంజీవి నటించిన 'మన శంకర్ వరప్రసాద్' సినిమాలో హీరోయిన్ గా నటించారు. స్టార్ హీరోలందరితో నటించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, శింబు, ప్రభుదేవాతో ఇకపై నటించబోనని స్పష్టం చేశారు. కెరీర్ మొదట్లో శింబుతో ప్రేమ వ్యవహారాలు నడిపిన ఆమె, మోసపోయానని భావించి దూరమయ్యారు. ఆ తర్వాత ప్రభుదేవాతో కూడా ప్రేమలో ఉన్న ఆమె, విభేదాల కారణంగా విడిపోయారు. అప్పటినుంచి ఆ ఇద్దరితో నటించబోనని నయనతార బహిరంగంగా చెబుతున్నారు.

Latest News
 
డెకాయిట్ మనసుతో తీసిన సినిమా: హీరో నాని Tue, Apr 14, 2026, 04:15 PM
ఎన్టీఆర్ 'డ్రాగన్' లో అలియా భట్ కీలక పాత్ర? Tue, Apr 14, 2026, 02:58 PM
మహేష్ బాబు 'వారణాసి' యాక్షన్ ఎపిసోడ్ లీక్ Tue, Apr 14, 2026, 12:13 PM
పిల్లలకు రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి: రామ్ చరణ్ Tue, Apr 14, 2026, 12:13 PM
రాకా'లో బన్నీతో నలుగురు స్టార్ హీరోయిన్లు! Tue, Apr 14, 2026, 12:12 PM