తిరుమల శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ హీరోయిన్స్

by సూర్య | Wed, Jan 07, 2026, 10:36 AM

టాలీవుడ్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్న అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, తాను నటించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతుందని, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఐశ్వర్యా రాజేష్ కూడా స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నానని తెలిపారు.

Latest News
 
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM
మహేష్-రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్: భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం Sun, Feb 08, 2026, 12:41 PM