బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి వార్నింగ్

by సూర్య | Sat, Aug 06, 2022, 02:38 PM

బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులు సర్కారీ మనస్తత్వాన్నీ మానుకొని ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడి పనిచేయాలన్నారు. సరిగ్గా పనిచేయడం ఇష్టం లేని వారు వీఆర్ఎస్ తీసుకుని ఇంటికి పోవాలని, లేదంటే తామే వారిని గుర్తించి 56జే నిబంధన వాడతామని కేంద్రమంత్రి అన్నారు. ఆశించిన మేర మీరు పనిచేయాలి. లేదంటే ప్యాకప్ చెప్పుకోవాల్సిందే అంటూ హెచ్చరించారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి Thu, Apr 25, 2024, 12:58 PM
భూములు కాజేసేందుకు సోలార్ పాలసీ: సత్యకుమార్ యాదవ్ Thu, Apr 25, 2024, 12:50 PM
బస్సు బోల్తా.. డ్రైవర్ తో సహా ఆరుగురుకి గాయాలు Thu, Apr 25, 2024, 12:20 PM
వైసిపి టిడిపి నుండి 60 కుటుంబాలు కాంగ్రెస్ లోకి చేరిక Thu, Apr 25, 2024, 12:18 PM
వైసిపి నుండి 10 కుటుంబాలు టిడిపిలోకి చేరుకా Thu, Apr 25, 2024, 12:10 PM