నేడు ద్విచక్రవాహనాల వేలం

by సూర్య | Sat, Aug 06, 2022, 02:18 PM

అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డ రెండు ద్విచక్ర వాహనాలను శనివారం భీమిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) స్టేషనులో వేలం వేస్తున్నారు. గొలుసు దుకాణాల ద్వారా మద్యం అమ్మ కాలను నిరోధించేందుకు సెబ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పట్టుబడిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇటీవల ఈ విధంగా సీజ్ చేసిన రెండు వాహనాలను సెబ్ స్టేషన్ ఆవరణలో శనివారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం వేస్తామని ఎస్ఐ డి. పద్మావతి తెలిపారు.

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM