రైలు ఢీకొని వ్యక్తి మృతి

by సూర్య | Sat, Aug 06, 2022, 02:01 PM

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు బొబ్బిలి రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్. కృష్ణారావు చెప్పారు. శనివారం హెచ్. సి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం మండలం మధురవాడ గ్రామానికి చెందిన బిరిసి అప్పన్న(52) శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో గడ్డి తీసుకురావడానికి బంగారమ్మ పేట రైల్వే లైన్ సమీపంలో దాటుతుండగా బొబ్బిలి వైపు వెళ్లే లైన్ లో గూడ్స్ రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుడు అప్పన్న కి భార్య ఇద్దరు పిల్లలు కలరు. అప్పన్న మృతదేహాన్ని గజపతినగరం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM