ఇనిమెర్లలో నేడు వినాయకుడి ధ్వజస్తంభ ప్రతిష్ట

by సూర్య | Sat, Aug 06, 2022, 01:44 PM

పామూరు: పాత ఇనిమెర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన వినాయక స్వామి మందిరం వద్ద శనివారం వినాయకుడి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్త నల్లబోతుల తిరుపతయ్య తెలిపారు. ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా పలు ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM