జగనన్న కాలలనీకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు

by సూర్య | Sat, Aug 06, 2022, 01:42 PM

జగనన్న కాలనీల్లో గృహాలు నిర్మించుకున్న లబ్దిదారులకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు శుక్రవారం విద్యుత్ శాఖ డీఈఈ పి.యుగంధర్ తెలిపారు. సింగరాయకొండ, జరుగుమల్లి, కొండేపి మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న సింగరాయకొండ మండల వాసులు స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్, మిగిలిన వారు తమ మండలాల్లోని ఏఈ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM