ఈ నెల 31లోగా పంట నమోదు పూర్తి చేయాలి

by సూర్య | Sat, Aug 06, 2022, 01:40 PM

సంతనూతలపాడు: మండలంలోని వ్యవసాయ రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా పొందాలంటే, ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన పంటలను తప్పక పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయశాఖ అధికారి రమణ రావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన పంటలకు గ్రామ విఆర్డీ, వ్యవసాయ సహాయకులు, సర్వేయర్ల ఆధ్వర్యంలో పంట నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 31 లోగా మండలంలోని రైతులందరూ పూర్తి చేసుకోవాలన్నారు.

Latest News

 
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM
తెనాలిలో కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి Thu, Mar 28, 2024, 01:51 PM