by సూర్య | Sat, Aug 06, 2022, 01:37 PM
దేశంలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 19,406 మందికి నిర్ధారణ పరీక్షలలో కోవిడ్ పాజిటివ్గా తేలింది. మహమ్మారి వల్ల కొత్తగా 49 మంది చనిపోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,34,793కి చేరింది. అయితే కోవిడ్ నుంచి 19,928 మంది కోలుకోవడం ఊరటనిస్తోంది. కోవిడ్ పాజిటివిటీ రేటు 4.96గా నమోదైంది. దేశవ్యాప్తంగా 32,73,551 మందికి నిన్న కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
Latest News