దేశంలో తగ్గని కరోనా ఉధృతి

by సూర్య | Sat, Aug 06, 2022, 01:37 PM

దేశంలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 19,406 మందికి నిర్ధారణ పరీక్షలలో కోవిడ్ పాజిటివ్‌‌గా తేలింది. మహమ్మారి వల్ల కొత్తగా 49 మంది చనిపోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,34,793కి చేరింది. అయితే కోవిడ్ నుంచి 19,928 మంది కోలుకోవడం ఊరటనిస్తోంది. కోవిడ్ పాజిటివిటీ రేటు 4.96గా నమోదైంది. దేశవ్యాప్తంగా 32,73,551 మందికి నిన్న కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM