రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

by సూర్య | Sat, Aug 06, 2022, 01:35 PM

చిలమత్తూరు: చాగలేరు పంచాయితీ శానగానపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కు శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. కోడూరు పంచాయితీలో ఓ పరిశ్రమకు వస్తున్న నేపథ్యంలో గోరంట్ల మండలం పాపిరెడ్డిపల్లి నుండి బూదిలి మలుపు దగ్గర ద్విచక్రవాహనాన్ని సిమెంట్ లారి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన వెంకటేష్ ను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM