మంగళగిరి రానున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

by సూర్య | Sat, Aug 06, 2022, 01:23 PM

మంగళగిరి: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ నెల 21న మంగళగిరి విచ్చేయనున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధానంగా శివాలయం రథశాల పక్కన దాత కృష్ణా షూ యజమాని మాదాల వెంకటేశ్వరరావు సౌజన్యంతో నిర్మించిన 51 అడుగుల మహాశివుని విగ్రహ ప్రారంభోత్సవాన్ని దత్తాత్రేయ చేతుల మీదుగా చేయనున్నట్టు తెలుస్తోంది. వీటితో మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిసింది.

Latest News

 
ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరికొన్ని రైళ్లు పొడిగింపు, పూర్తి వివరాలివే Fri, Mar 29, 2024, 08:11 PM
ఎవరితో ఎవరు.. ఏపీ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల పూర్తి జాబితా Fri, Mar 29, 2024, 08:08 PM
చిన్నాన్న అంటే అర్థం తెలుసా.. నీ పేరు బయటకొస్తుందని భయపడ్డావా: వైఎస్ సునీత Fri, Mar 29, 2024, 08:06 PM
విశాఖ తీరంలో అరుదైన చేప.. చూడటానికి అచ్చం మనిషిలాగే Fri, Mar 29, 2024, 08:05 PM
షాలీమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి.. 5 గంటలకుపైగా నరకం Fri, Mar 29, 2024, 07:57 PM