నేటి నుంచి గంటకు 110 కిమీ వేగంతో రైళ్లు

by సూర్య | Sat, Aug 06, 2022, 01:17 PM

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో రైళ్ల వేగం పెంచేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా పేరేచర్ల- సాతులూరు మధ్య నూతనంగా నిర్మించిన మార్గంలో శనివారం నుంచి గంటకు 110 కీ. మీ వేగంతో రైళ్లు నడిచేలా అధికారులు అనుమతించారు. ఇప్పటివరకు ఈ మార్గాన 80 కి.మీ వేగంతో మాత్రమే రైళ్లు నడుస్తున్నాయి. ఆత్యాధునిక ట్రాక్ నిర్మించినందున వేగం పెంచేందుకు సహాయపడుతుందని అధికారులు తెలిపారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM