by సూర్య | Sat, Aug 06, 2022, 10:51 AM
దొంగతనం కేసును ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసిన శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు సర్కిల్ పోలీసులు. విషయం తెలుసుకొని వారిని అభినందించిన ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక IPS. వివరాల్లోకి వెళ్ళితే.... ముద్దాయి నుండి దొంగిలించిన మొత్తం సొత్తు రూ.21,50,000/- లు, 5 తులాల బంగారం రికవరీ చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ గేమ్స్ కు నిందితుడు వ్యసనపరునిగా మారి అప్పులపాలు కావడం చేత, దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు.
Latest News