భారీ దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

by సూర్య | Sat, Aug 06, 2022, 10:51 AM

దొంగతనం కేసును ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసిన శ్రీకాకుళం జిల్లా,  కొత్తూరు సర్కిల్ పోలీసులు. విషయం తెలుసుకొని వారిని  అభినందించిన ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక IPS. వివరాల్లోకి వెళ్ళితే....  ముద్దాయి నుండి దొంగిలించిన మొత్తం సొత్తు రూ.21,50,000/- లు, 5 తులాల బంగారం రికవరీ  చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ గేమ్స్ కు నిందితుడు వ్యసనపరునిగా మారి అప్పులపాలు కావడం చేత, దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM