by సూర్య | Sat, Aug 06, 2022, 10:36 AM
అన్నమయ్య జిల్లాలోని వాయల్పాడు, కలికిరి పోలీస్ స్టేషన్లను శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్.పి శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐ.పి.యస్. ఈ తనిఖీలో ఎస్.పి గారు స్యయంగా రికార్డులను మరియు కేసు ఫైల్స్ పరిశీలించి వాటిని సక్రమంగా నిర్వహించాలని ఆదేశించినారు, అలాగే పాత UI కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని, మహిళా కేసులలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దర్యాప్తు చేయాలని తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది.
Latest News