ఆగష్టు 14 న జనసేన పార్టీ ఐ.టి విభాగం రాష్ట్ర స్థాయి సదస్సు

by సూర్య | Sat, Aug 06, 2022, 10:33 AM

జనసేన పార్టీ ఐ.టి విభాగం రాష్ట్ర స్థాయి సదస్సు - 2022" కార్యక్రమం ఆగష్టు 14 వ తేదీ ఆదివారం నాడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉ 10 గం. నుండి సా 4 గం. వరకు జరుగును. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులూ నాదెండ్ల మనోహర్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఐతే ఈ కార్యక్రమానికి వచ్చుటకు ఉండవలసిన అర్హతలు 1. క్రియాశీలక  సభ్యులు అయి ఉండాలి. 2. మొదటి 150 మంది ఫార్మ్ సమర్పించిన వాళ్లకు మాత్రమే. వీటిని దృష్టిలో పెట్టుకొని రావలసిందిగా పిలుపునిచ్చారు. పార్టీ సోషల్ మీడియా దశగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, తదుపరి కార్యాచరణ ఏమిటి అని దిశా నిర్ధేశం చేయనున్నట్లు సమాచారం. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM