ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కలిసిన ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

by సూర్య | Fri, Aug 05, 2022, 09:38 PM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దీదీ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసి టీచర్ల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మోదీని కలవడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలతోపాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Latest News

 
మర్రిపల్లె లో వైసీపీ నుండి టీడీపి లోకి 50 కుటుంబాలు చేరిక Thu, Apr 18, 2024, 02:02 PM
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి గాయాలు Thu, Apr 18, 2024, 02:00 PM
జనసేన నుండి వైసీపీలోకి చేరిన కీలక నేతలు Thu, Apr 18, 2024, 01:56 PM
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి Thu, Apr 18, 2024, 01:56 PM
సీఎం జగన్ కి మద్దతు తెలిపిన బ్రహ్మయ్య మాదిగ‌ Thu, Apr 18, 2024, 01:55 PM