కుమార్తెను బిల్డింగ్ నుంచి పడేసి చంపిన తల్లి

by సూర్య | Fri, Aug 05, 2022, 04:27 PM

బెంగళూరులో దారుణ ఘటన జరిగింది. స్థానిక సంపంగిరామనగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో సుష్మ అనే దంత వైద్యురాలు, భర్త, కుమార్తెతో కలిసి నివసిస్తోంది. నాలుగేళ్ల కుమార్తె ధృతి మానసిక దివ్యాంగురాలు. గురువారం మధ్యాహ్నం ధృతిని ఆమె తల్లి సుష్మ నాలుగో అంతస్తు నుంచి కింద పడేసింది. ఆ తర్వాత ఆత్మహత్యకు యత్నించింది. ఇక కిందపడిన చిన్నారి తలకు బలమైన గాయం కావడంతో చనిపోయింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM