రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌క‌మైంది

by సూర్య | Fri, Aug 05, 2022, 03:57 PM

అర‌గంట మంత్రి అవంతిని తీసేసి గంట రాస‌లీల‌లు సాగించ‌డ‌మే అర్హ‌త‌గా అంబ‌టిని మంత్రిని చేసిన జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారి తీరుతో రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌క‌మైంది అని టీడీపీ నాయకులూ బీటెక్ రవి తెలియజేసారు. 


ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పై స్పందిస్తూ.... ఇప్పుడు ఏకంగా పోలీసు అధికారిగా ప‌నిచేసిన వైసీపీ ఎంపీయే గుడ్డ‌లు విప్పుకుని,సెక్సువ‌ల్ హెరాస్‌మెంట్‌కి తెగ‌బ‌డ్డాడు. గోరంట్ల మాధ‌వ్ న‌గ్న‌లీల‌లు మెచ్చిన జ‌గ‌న్ కేంద్ర‌మంత్రిని చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.


రేప్ చేస్తే మంత్రి ప‌ద‌వి,మ‌హిళ‌ల‌పై దాడి చేస్తే ప్ర‌మోష‌న్ ఇస్తున్న జ‌గ‌న్‌రెడ్డి తీరు రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై లైంగిక‌దాడులు పెర‌గ‌డానికి కార‌ణం అవుతోంది.

Latest News

 
లోకేష్ ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నాడు Sat, Apr 20, 2024, 12:47 PM
తప్పుడు ప్రచారాలు ఆపండయ్య Sat, Apr 20, 2024, 12:47 PM
టీడీపీ సోషల్ మీడియాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు Sat, Apr 20, 2024, 12:46 PM
రాజకీయాలు ప్రజాస్వామ్యపధ్దతిలో చెయ్యాలి Sat, Apr 20, 2024, 12:45 PM
చీపురుపల్లి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు Sat, Apr 20, 2024, 12:45 PM