కల్తీ మద్యం తాగి 8 మంది మృతి

by సూర్య | Fri, Aug 05, 2022, 03:54 PM

బీహార్‌లోని సారన్ జిల్లా చప్రాలో విషాధ ఘటన జరిగింది. ఓ పెళ్లి వేడుకలో మంగళవారం కల్తీ మద్యం తాగిన పలువురికి అస్వస్థత తలెత్తింది. బాధితుల్లో శుక్రవారం నాటికి 8 మంది చనిపోయారు. 25 మంది చూపు కోల్పోయారు. మిగిలిన వారంతా వాంతులు, విరేచనాలతో బాధ పడుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ రాజేష్ మీనా స్పందించారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని గ్రామానికి పంపామని, విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM