by సూర్య | Thu, Jun 23, 2022, 11:09 PM
రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరుగనున్నాయి.అధికార బీజేపీ జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును పోటీకి దింపింది. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ద్రౌపది ముర్ము ఢిల్లీ చేరుకున్నారు.
Latest News