నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఢిల్లీ చేరుకున్నా ద్రౌపది ముర్ము

by సూర్య | Thu, Jun 23, 2022, 11:09 PM

రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరుగనున్నాయి.అధికార బీజేపీ జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును పోటీకి దింపింది. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే  శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ద్రౌపది ముర్ము ఢిల్లీ చేరుకున్నారు.  


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM