లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Thu, Jun 23, 2022, 08:30 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి 443 పాయింట్లు లాభపడి 52,265 వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 15,556 వద్ద కొనసాగుతోంది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:


మారుతీ (6.33%), మహీంద్రా & మహీంద్రా (4.41%), ఏషియన్ పెయింట్స్ (3.39%), భారతీ ఎయిర్‌టెల్ (2.96%) మరియు టీసీఎస్ (2.70%).


టాప్ లూజర్స్:


రిలయన్స్ (-1.62%), ఎన్టీపీసీ (-0.94%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.90%).

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM