by సూర్య | Thu, Jun 23, 2022, 08:27 PM
ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ కంపెనీ షాకిచ్చింది. వాహన ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. పెంచిన ధరలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో బైక్, స్కూటర్ పై రూ.3 వేల వరకు పెంచనున్నట్లు తెలిపింది.
Latest News