భారీగా పెరగనున్న ధరలు.. జూలై 1 నుంచి అమలులోకి

by సూర్య | Thu, Jun 23, 2022, 08:27 PM

ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ కంపెనీ షాకిచ్చింది. వాహన ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. పెంచిన ధరలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో బైక్, స్కూటర్ పై రూ.3 వేల వరకు పెంచనున్నట్లు తెలిపింది.

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. భారీగా నామపత్రాలు దాఖలు Thu, Apr 25, 2024, 07:06 PM
రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరో చుద్దాం రండి Thu, Apr 25, 2024, 07:04 PM
నో యువర్‌ క్యాండిడేట్‌ ద్వారా అన్ని వివరాలు అందుబాటులోకి Thu, Apr 25, 2024, 06:57 PM
రేపు నామినేషన్ల పరిశీలన Thu, Apr 25, 2024, 06:56 PM
‘సి-విజిల్‌’తో అక్రమాలకు చెక్‌ Thu, Apr 25, 2024, 06:56 PM