విల్లుపురం - తిరుపతి మధ్య ఎక్స్ ప్రెస్ రైలు

by సూర్య | Thu, Jun 23, 2022, 07:31 PM

ప్రయాణికుల సౌకర్యార్థం విల్లుపురం - తిరుపతి మధ్య ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు ( 16870 ) ను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు జూలై 1వ తేదీనుంచి రోజూ రాకపోకలు సాగిస్తుందని చెప్పారు. తిరుపతి - కాట్పాడి మధ్య ప్రత్యేక రైలు ( 06693 ) జూలై 2 వ తేదీ నుంచి రోజువారీగా రాకపోకలు సాగిస్తుందని తెలిపారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM