ముఖ్యమంత్రిని కలిసిన చింతల, ఇగ్బాల్

by సూర్య | Thu, Jun 23, 2022, 07:27 PM

జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పీలేరు శాసన సభ్యులు చింతల రామచంద్రా రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కమీషన్ చైర్మన్ డాక్టర్ కె. ఇక్బాల్ అహ్మద్ ఖాన్ విమానాశ్రయంలో విడి విడిగా కలిశారు. ఈ సందర్భంగా వారు ముఖ్య మంత్రికి మర్యాద పూర్వకంగా శాలువాలు కప్పి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM