by సూర్య | Thu, Jun 23, 2022, 07:18 PM
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, ఇలగనూరులో అపాచీ ఫుట్ వేర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వై స్. జగన్ మోహన్ రెడ్డిని ఇలగనూరులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.
Latest News