అంగన్ వాడీ సెంటర్ ను త‌నిఖీ చేసిన మంత్రి

by సూర్య | Thu, Jun 23, 2022, 03:39 PM

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిష్ప‌క్ష‌పాతంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నార‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ తెలిపారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో కులం, మ‌తం, ప్రాంతం, పార్టీలు ఇవేవి చూడ‌టం లేద‌న్నారు. గురువారం  బ్రహ్మసముద్రం మండల‌ పరిధిలోని బైరవానితిప్ప, కపటనింగంపల్లి గ్రామాలలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం నిర్వ‌హించారు. ప్ర‌తి ఇంటికి వెళ్లిన మంత్రి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తూ ఆ కుటుంబం పొందిన ల‌బ్ధిని తెలియ‌జేస్తున్నారు.  ప్ర‌జ‌ల‌ సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. అనంతరం గ్రామ సచివాలయం, అంగన్ వాడీ సెంటర్ ను మంత్రి త‌నిఖీ చేశారు.

Latest News

 
వినూత్నంగా పెళ్లి శుభలేఖ.. సింపుల్‌గా క్యూ ఆర్ కోడ్‌తో, ఐడియా అదిరింది Sat, Apr 20, 2024, 09:32 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. మరో ప్రత్యేక రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది Sat, Apr 20, 2024, 09:27 PM
పవన్‌ కళ్యాణ్‌కు మళ్లీ జ్వరం.. జనసేన కీలక నిర్ణయం Sat, Apr 20, 2024, 09:20 PM
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు.. పోలీసులకు హైకోర్టు ప్రశ్న Sat, Apr 20, 2024, 09:11 PM
విజయవాడ నుంచి వస్తున్న కంటైనర్.. డోర్ తీసి చూడగానే కళ్లు చెదిరాయి! Sat, Apr 20, 2024, 09:06 PM