'బ్యాటిల్​గ్రౌండ్​' గేమ్​ ఆడి రూ.39 లక్షలు పోగొట్టిన కొడుకు

by సూర్య | Thu, Jun 23, 2022, 12:26 PM

తండ్రికి తెలీయకుండా ఓ కొడుకు తన తండ్రి ఫోన్లో గేమ్ ఆడి రూ.39 లక్షలు పోగొట్టిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో జరిగింది. తాజ్​నాగ్రికు చెందిన ఓ విశ్రాంత సైనికుడి కొడుకు తన తండ్రి మొబైల్​ను వినియోగిస్తుండేవాడు. తాజాగా ఆ బాలుడు తన తండ్రి మొబైల్​లో 'బ్యాటిల్​ గ్రౌండ్​' అనే ఆన్​లైన్​ పెయిడ్​ గేమ్​ను ఇన్​స్టాల్​ చేసి ఆడాడు. డబ్బులు చెల్లించే ఆప్షన్​ను ఆటోమోడ్​లో పెట్టి గేమ్ ఆడాడు. ఇంతలో తండ్రి ఖాతా నుంచి రూ.39 లక్షలు ఖాళీ అయ్యాయి. తండ్రి ఫిర్యాదు మేరకు ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM
అన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Wed, Apr 17, 2024, 09:27 PM
దంచికొడుతున్న ఎండలు.. గురువారం ఆ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు Wed, Apr 17, 2024, 09:26 PM
ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల సంఘం ట్విస్ట్.. కీలక ఆదేశాలు, గీత దాటితే వేటు Wed, Apr 17, 2024, 09:22 PM
ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు Wed, Apr 17, 2024, 09:15 PM