కంచర్ల జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న లోకేష్

by సూర్య | Thu, Jun 23, 2022, 12:14 PM

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో గ్రూప్ గొడవల వలన టీడీపీ కార్యకర్త జాలయ్య అనే వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. ఐతే నేడు అనగా (23/06/2022) ఉదయం 09.00 గంటలకు టీడీపీ నాయకులు కంచర్ల జల్లయ్య పెద్ద కర్మ కార్యక్రమానికి టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరు కానున్నారు. నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో కొండమోడు వద్ద తెలుగుదేశం పార్టీ నాయుకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఘన స్వాగతం పలకటానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తరలి రావాలని ఈ సందర్భంగా  మనవి చేసారు.

Latest News

 
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM
మురుగునీరు వెళ్లడానికి దారి లేక కాలనీలో అవస్థలు Fri, Mar 29, 2024, 02:50 PM
ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాం Fri, Mar 29, 2024, 02:47 PM