పోలింగ్ ప్రారంభం..26న ఓట్ల లెక్కింపు

by సూర్య | Thu, Jun 23, 2022, 09:16 AM

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ మొదలైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుండగా ఈ ఉపఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్‌.చక్రధర్‌బాబు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇకపోతే ఈ నెల 26వ తేదీన ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉంది. వైసిపీ తరపున మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ తరపున జి.భరత్‌కుమార్‌ యాదవ్‌ తో పాటు మరో 14 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. 279 పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్ జరుగనుంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM