భూకంపానికి 1000 మంది బలి..1500 మందికి గాయాలు
by సూర్య |
Thu, Jun 23, 2022, 08:46 AM
ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపం సంభవించిన ఘటనలో వెయ్యి మంది మరణించారు. 1,500 మందికి పైగా గాయాలపాలయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం ధాటికి అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లోని ఖోస్ట్, పక్టికా ప్రావిన్స్ల్లోని పలు ప్రాంతాల్లో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.
Latest News