భూకంపానికి 1000 మంది బలి..1500 మందికి గాయాలు

by సూర్య | Thu, Jun 23, 2022, 08:46 AM

ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపం సంభవించిన ఘటనలో వెయ్యి మంది మరణించారు. 1,500 మందికి పైగా గాయాలపాలయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం ధాటికి అఫ్గాన్‌-పాక్‌ సరిహద్దుల్లోని ఖోస్ట్‌, పక్టికా ప్రావిన్స్‌ల్లోని పలు ప్రాంతాల్లో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.

Latest News

 
చంద్రబాబు వ్యాఖ్యలకు హర్ట్.. టిప్పర్ నడుపుతూ వచ్చి నామినేషన్ Wed, Apr 24, 2024, 07:37 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Wed, Apr 24, 2024, 07:32 PM
మండిపోతున్న ఎండలు.. ఈ జిల్లాలవాసులకు అలర్ట్ Wed, Apr 24, 2024, 07:28 PM
ఏపీలో వేలసంఖ్యలో వాలంటీర్ల రాజీనామాలు.. జగన్‌కు మద్దతుగానేనా Wed, Apr 24, 2024, 07:23 PM
కోల్‌ కతా భక్తుడి పెద్ద మనసు.. టీటీడీకి భారీ విరాళం Wed, Apr 24, 2024, 07:20 PM