101 మంది ప్రాణాలు తీసిన వరదలు

by సూర్య | Thu, Jun 23, 2022, 08:36 AM

అసోంలో వరదల వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటి వరకూ వరదల వల్ల 101 మంది చనిపోయారు. ఒక్క బుధవారం రోజే 12 మంది మరణించారు. ఇంకా 55 లక్షల మంది వరదల్లో చిక్కుకుని ఉన్నారు. వరదల వల్ల 32 జిల్లాలు నీట మునిగాయి. ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ వరద ప్రాంతాలను పరిశీలించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM