101 మంది ప్రాణాలు తీసిన వరదలు
by సూర్య |
Thu, Jun 23, 2022, 08:36 AM
అసోంలో వరదల వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటి వరకూ వరదల వల్ల 101 మంది చనిపోయారు. ఒక్క బుధవారం రోజే 12 మంది మరణించారు. ఇంకా 55 లక్షల మంది వరదల్లో చిక్కుకుని ఉన్నారు. వరదల వల్ల 32 జిల్లాలు నీట మునిగాయి. ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ వరద ప్రాంతాలను పరిశీలించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Latest News