27 నుంచి అందుబాటులోకి ఈఏపీసెట్ హాల్ టికెట్లు

by సూర్య | Thu, Jun 23, 2022, 08:34 AM

ఏపీలోని విద్యార్థులకు అలర్ట్. ఈ నెల 27వ తేది నుంచి ఈఏపీసెట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. ఈఏపీసెట్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈనెల 26వ తేదిలోపు పొరపాట్లను సరిచేసుకునే అవకాశాన్ని కల్పించారు. అలాగే ఈనెల 25వ తేదిలోపు రూ.1000ల ఫైన్ తో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఈ పరీక్షలకు 2.98 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM