అమ్మఒడి పథకంలో..... లక్ష మందికిపైగా అనర్హులుగా తేల్చిన ప్రభుత్వం

by సూర్య | Wed, Jun 22, 2022, 09:06 PM

ఆంధ్రప్రదేశ్ లో జూన్ 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13వేలు జమ చేస్తారు. ఈ పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6,500 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది లక్ష మందికి పైగా లబ్ధిదారులను ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. పాఠశాలకు  రాని 51 వేల మందికి, వేర్వేరు కారణాలతో మరో 50వేల మందికి అమ్మఒడి నిలిపివేసింది.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM