నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Wed, Jun 22, 2022, 08:47 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 709 పాయింట్లు నష్టపోయి 51,822 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 225 పాయింట్లు నష్టపోయి 15,413 వద్ద కొనసాగుతోంది.


బీఎస్ఈ  సెన్సెక్స్ టాప్ గెయినర్లు:


టీసీఎస్ (0.31%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.18%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.05%), మారుతీ (0.01%).


టాప్ లూజర్స్:


టాటా స్టీల్ (-5.24%), విప్రో (-3.29%), రిలయన్స్ (-3.07%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.67%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-2.61%).

Latest News

 
చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శల వర్షం Fri, Mar 29, 2024, 08:38 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు Fri, Mar 29, 2024, 08:36 PM
అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్ Fri, Mar 29, 2024, 08:35 PM
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ Fri, Mar 29, 2024, 08:34 PM
ఎమ్మెల్యే ఆర్కే వాహనం తనిఖీ చేసిన పోలీసులు Fri, Mar 29, 2024, 08:32 PM