by సూర్య | Wed, Jun 22, 2022, 08:47 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 709 పాయింట్లు నష్టపోయి 51,822 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 225 పాయింట్లు నష్టపోయి 15,413 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
టీసీఎస్ (0.31%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.18%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.05%), మారుతీ (0.01%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-5.24%), విప్రో (-3.29%), రిలయన్స్ (-3.07%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.67%), హెచ్సిఎల్ టెక్నాలజీస్ (-2.61%).
Latest News