రేషన్ కార్డులుండేవారికి గుడ్ న్యూస్
by సూర్య |
Wed, Jun 22, 2022, 12:56 PM
రేషన్ కార్డులు ఉండే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. వంద శాతం 'వన్ నేషన్..వన్ రేషన్' పథకం ఇకపై దేశం అంతగా అమలవుతుందని తెలిపింది. చివరిగా ఉన్న అసోం రాష్ట్రంలో కూడా ఇది అమలు కానుంది. బయోమెట్రిక్ ద్వారా ఇకపై ఎవరైనా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా రేషన్ ను తీసుకోవచ్చు. 2019 నుంచి ఈ పథకం అమలులో ఉన్న సంగతి తెలిసిందే.
Latest News