విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఏపీ
by సూర్య |
Wed, Jun 22, 2022, 12:10 PM
విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడంతో మొదటి స్థానంలో ఏపీ ఉండగా పదో స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో ధాన్యం దిగుబడి భారీగా ఉన్నా ఎగుమతులు మాత్రం అంతగా జరగలేదు. అందుకే 10వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర లు కొనసాగుతున్నాయి.
Latest News