విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఏపీ

by సూర్య | Wed, Jun 22, 2022, 12:10 PM

విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడంతో మొదటి స్థానంలో ఏపీ ఉండగా పదో స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో ధాన్యం దిగుబడి భారీగా ఉన్నా ఎగుమతులు మాత్రం అంతగా జరగలేదు. అందుకే 10వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర లు కొనసాగుతున్నాయి.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM