విమానానికి ప్రమాదం..126 మందికి తప్పిన ముప్పు
by సూర్య |
Wed, Jun 22, 2022, 11:17 AM
డొమినికన్ రిపబ్లిక్ నుంచి మియామీ వెళుతున్న రెడ్ ఎయిర్ విమానం బుధవారం క్రాష్ ల్యాండ్ అవ్వడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. విమానం ల్యాండింగ్ గేర్ కూలిపోవడంతో 126 మందితో ఉన్న విమానంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విమాన ప్రయాణికులకు గాయాలయ్యాయి. 126 మందితో ప్రయాణిస్తున్న డొమినికన్ రిపబ్లిక్ ఎయిర్ క్యారియర్ రెడ్ ఎయిర్కు చెందిన విమానం ల్యాండింగ్ గేర్ కూలిపోవడంతో మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దానిని ల్యాండ్ చేయడం జరిగింది.
Latest News