ఒక్కరోజే 12,249 మందికి కరోనా

by సూర్య | Wed, Jun 22, 2022, 10:52 AM

భారత్​లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 12,249 మందికి కరోనా వైరస్​ నిర్దారణ కాగా 13 మంది కరోనాతో మరణించారు. కరోనా నుంచి 9,862 మంది కోలుకున్నట్లు కరోనా హెల్త్ బులిటెన్ తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 98.62 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసుల సంఖ్య చూస్తే 0.17 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 3.94 శాతానికి చేరింది.

Latest News

 
ఏటీఎం వ్యాన్ లో రూ.65 లక్షలు నగదు చోరీ Fri, Apr 19, 2024, 03:10 PM
అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండాలి Fri, Apr 19, 2024, 03:07 PM
80 కుటుంబాలు వైసిపి లో చేరిక Fri, Apr 19, 2024, 03:05 PM
పాఠశాలకు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే! Fri, Apr 19, 2024, 03:03 PM
ఆర్ ఓ కార్యాలయం వద్ద బందోబస్తు Fri, Apr 19, 2024, 02:56 PM