ఒక్కరోజే 12,249 మందికి కరోనా
by సూర్య |
Wed, Jun 22, 2022, 10:52 AM
భారత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 12,249 మందికి కరోనా వైరస్ నిర్దారణ కాగా 13 మంది కరోనాతో మరణించారు. కరోనా నుంచి 9,862 మంది కోలుకున్నట్లు కరోనా హెల్త్ బులిటెన్ తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 98.62 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య చూస్తే 0.17 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 3.94 శాతానికి చేరింది.
Latest News