27న అమ్మఒడి నగదు జమ

by సూర్య | Wed, Jun 22, 2022, 08:22 AM

విద్యార్థుల తల్లులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 27వ తేదిన అమ్మఒడి పథకం డబ్బులను తల్లుల ఖాతాలో జమచేయనున్నట్లు వెల్లడించింది. అమ్మఒడి పథకంలో భాగంగా మూడో విడత నగదు జమను 27వ తేదీన సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా విడుదల చేయనున్నారు. ఈ సారి తల్లుల ఖాతాలో రూ.13వేలను మాత్రమే వేయనున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM