రాప్తాడులో ఎలాగైనా గెలవాలని ప్రజలను రెచ్చగొడుతున్నాడు

by సూర్య | Sun, May 22, 2022, 12:14 PM

దశాబ్ధాల పాటు రక్తం పారిన ప్రాంతంలో నీరు పారించామని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశామన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు రాప్తాడులో ఎలాగైనా గెలవాలని పౌరుషంగా పోరాడండని ప్రజలను రెచ్చగొట్టారని తప్పుపట్టారు. ప్రకాశ్‌రెడ్డిని అంతమొందించాలని మెసేజ్‌ ఇచ్చేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు, రక్తపాతం పారించే చరిత్ర టీడీపీది అయితే..నీరు పారించిన చరిత్ర వైయస్‌ఆర్‌సీపీదని వివరించారు. శనివారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM