అమెరికాలోను భారీగా మహానాడు సంబరాలు

by సూర్య | Sun, May 22, 2022, 12:06 PM

అమెరికాలోని బోస్టన్’ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మహానాడు సంబరాల్లో , హెలికాప్టర్లో టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు  విగ్రహం మీద పూలు చల్లుతూ భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సంబరాల్లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి , శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు , మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి , గౌతు శిరీష , మన్నవ సుబ్బారావు , తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నన్నూరి నర్సి రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొనడం జరిగింది.

Latest News

 
బాపట్ల వైసిపి ఎంపీ పై చీరాల వాలంటీరు పోటీ Thu, Apr 25, 2024, 01:09 PM
పామూరు చెక్ పోస్టులో నగదు పట్టివేత Thu, Apr 25, 2024, 01:05 PM
నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రెబల్ అభ్యర్థి Thu, Apr 25, 2024, 01:01 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి Thu, Apr 25, 2024, 12:58 PM
భూములు కాజేసేందుకు సోలార్ పాలసీ: సత్యకుమార్ యాదవ్ Thu, Apr 25, 2024, 12:50 PM