గ్యాంబ్లింగ్ స్థావరాలను కనిపెట్టిన పల్నాడు పోలీస్

by సూర్య | Sun, May 22, 2022, 11:22 AM

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన దగ్గర నుండి క్రొత్తగా ఏర్పాటైన జిల్లాలలో పోలీస్ విభాగం బాగా యాక్టీవ్ గా పని చేస్తుందని చెప్పాలి. అందులో పల్నాడు జిల్లా పోలీస్ ఐతే చెప్పాల్సిన పనిలేదు. నాటు సారా దుకాణాలు అరికట్టడం,  ఇతర రాష్ట్రాల నుండి తరలించే మద్యాన్ని పట్టుకోవడం లాంటివి రోజు చేస్తూనే ఉంది. తాజాగా జిల్లా పరిధిలోని నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపాడు గ్రామంలో గ్యాంబ్లింగ్  స్థావరంపై ఆకస్మిక దాడులు జరిపారు.  దాడులలో ఆరుగురు వ్యక్తులను పట్టుకొని 88,070/- రూపాయిలను సీజ్ చేసినట్లు జిల్లా  పోలీసు అధికారులు తెలియచేసారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM